అంబడిపూడి బాలనాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంబడిపూడి బాల నాగేశ్వరరావు రాజమండ్రి తొలి మునిసిపల్ ఛైర్మన్ . 1955 రాజమండ్రి సీపీఐ ఎమ్మెల్యేగా చేశారు.టంగుటూరి ప్రకాశం పంతులుగారి పాలనలో మంత్రిగా చేశారు. ఈయనకు విరాళాలు వేసుకొని రాజమండ్రిలో ప్రజలే ఇళ్ళు కట్టించారు.